సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువులోని ఓ సి సి ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ (చిన్నప్పయ్య) మాట్లాడుతూ వడ్డెర్ల ఒక శుభ పరిణామం తెలియజేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వడ్డెర జాతికి చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పించే విషయంలో ఒక గొప్ప నిర్ణయంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి యేసు రత్నం (గుంటూరు ఎమ్మెల్యే కోటా) కి, జయ మంగళ వెంకటరమణ (పశ్చిమగోదావరి లోకల్ కోట) కి ఇవ్వడం ఇదొక శుభ పరిణామం వడ్డెరల స్థిర కాల కోరికలో ఇది ఒక భాగం అని . స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు వడ్డూర్ల జాతలో రాజకీయ భవిష్యత్తు కలగలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మా కులానికి చెందిన వారికి అవకాశం కల్పించారు.ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కి రాష్ట్ర ప్రభుత్వా మనస్ఫూర్తిగా వడ్డెర కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓ సి సి ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, హర్షం తెలియజేస్తున్నాం ఓ సి సి ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణ (చిన్నప్పయ్య) తెలిపారు.....
-----------------------
Admin