Saturday, 18 April 2026 08:16:28 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి... -నవనాథపురం ప్రెస్ క్లబ్

Date : 17 November 2022 12:21 AM Views : 703

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మునిసిపల్ కేంద్రంలోని గోల్బం గ్లాకు చెందిన విలేఖరి గట్టడి అరుణ్ కుమార్ ను టిఆర్ఎస్ 32వ వార్డు కౌన్సిలర్ జనార్ధన్ రాజు అకారణంగా దాడిచేసి గాయపరి చాడు. సోమవారం రాత్రి పొద్దు పోయాక అరుణ్ ఇంటికి వస్తున్న సమయం లో టిఆర్ఎస్ కౌన్సిలర్ జనార్ధన్ రాజు, అరుణ్ కుమార్ ను మధ్యలో ఆపి కర్రతో ఇష్టానురీ తిగా కొట్టడంతో గాయాలయ్యాయి. సంఘటన తెలిసిన వెంటనే నవ నాథపురం ప్రెస్ క్లబ్ ఆర్మూర్ సభ్యులు స్పందించి మంగళవారం ఉదయం గట్టడి అరుణ్ కుమార్ నివాసానికి వెళ్ళి పరామర్శించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తప్పు ఎవరిదైనా భౌతిక దాడులకుదిగి విలేఖరికి ప్రాణహాని కల్పించి నందుకు టిఆర్ఎస్ కౌన్సిలర్ జనార్ధన్ రాజుపై కేసు నమోదు చేయాలనీ, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.... నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్, ఉపాధ్యక్షుడు సంజీవ్ పార్ధం మాట్లాడుతూ దాడి హేయమైన చర్య అని తీవ్రంగా ఖండిస్తూ నిందితు నికి చట్టప్రకారం శిక్షపడేలా చూడాలని ఎస్ఐ గాజుల ప్రదీప్ ను కోరారు. నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు విన్సెంట్, చరణ్ గౌడ్, సల హాదారులు గనేశ్ గౌడ్, శ్రావణ్, అశోక్, మహిపాల్, శికారి శ్రీనివాస్, తమ్మి వినోద్, రాజేందర్ పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :