సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి రావడం అసత్యం... ఖమ్మం సోషల్ మీడియా వేదికగా ఖమ్మం ఎంపీ మాజీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు అనే అసత్య ప్రచారాన్ని జిల్లా నాయకులు ప్రముఖ వైద్యులు డా కోటా రాంబాబు శనివారం నాడు ఒక ప్రకటనలో ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనేది అసత్య ప్రచారమని మల్లు భట్టి విక్రమార్క ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి అనే అసత్య ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆగ్రహం అయ్యారు పొంగులేటి ఏ పార్టీలోకి వెళ్లిన ఉమ్మడి జిల్లా ప్రజలకు తెలిపి వారి సంఘీభావంతోనే వెళ్తారు అని అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో డిసిసిబి డైరెక్టర్ ఐలూరి వెంకటేశ్వర రెడ్డి అనంత రెడ్డి ఉమ్మినేని కృష్ణ వేమిరెడ్డి లక్ష్మారెడ్డి కాటికల సీతారామిరెడ్డి శీలం వెంకట్రామిరెడ్డి కిరణ్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin