Saturday, 18 April 2026 08:07:58 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

బిజెపి పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలి...

Date : 28 October 2022 12:50 AM Views : 344

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : కేంద్ర ప్రభుత్వంఅవలంభిస్తుందన్న డబ్బులు ఉంటే ఎవరినైనా కోనుగోలు చేయవచ్చని ఉద్దేశంతో బిజెపి నాయకులు పనిచేస్తున్నారని గురువారం చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి విమర్శించారు, బిజెపి పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కోనుగోలును నిరసిస్తూ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ పిలుపు మేరకు టిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి సమక్షంలో చందానగర్ గాంధీ విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు..బిజెపి పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు..తెలంగాణ రాష్ట్రా టిఆర్ఎస్ పార్టీలో శిండేలు లేకపోవడంతో ఎమ్మెల్యేలను కోనుగోలుకు ప్రయత్నింస్తుందని బిజెపి పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో అధికారంలోకి రాదన్నారు.అనంతరం చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని ప్రజలు బిజెపి పార్టీని నమ్మే స్థితిలో లేరని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపేట్టుకోని రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలతో దాడులు నిర్వహిస్తుందని ఆరోపించారు..బిజెపి పార్టీ నాయకులు రాష్ట్రంలో ఏన్ని అడ్డదారులు తోక్కిన తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు..గతి లేని పక్షంలో ఎమ్మెల్యేల కోనుగోలుకు ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు లక్ష్మి నారాయణ గౌడ్ , జనార్ధన్ రెడ్డి , గోపీ కృష్ణ , సుప్రజా ప్రవీణ్ , ఓ వెంకటేష్ , పుల్లిపాటి నాగరాజు వరలక్ష్మి రెడ్డి , అక్బర్ ఖాన్ , అహ్మద్ పాషా , ఎల్లమయ్య , దీక్షిత్ రెడ్డి , అమిత్ దూబే , రాజశేఖర్ రెడ్డి , కొండల్ రెడ్డి , అస్ఫర్ , గిరి , ప్రవీణ్ , జ్యోతి , వెంకటేష్ , వసీం ,కుమార్ , అల్తాఫ్ , షబం , మహబూబ్ , రమేష్ , మల్లేష్ తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :