Friday, 08 May 2026 10:34:00 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

చింత పల్లి మండలం లో ఇంటికి సురక్షిత త్రాగు నీరు...

Date : 03 January 2023 02:26 AM Views : 492

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చింత పల్లి మండలo."మిషన్ భగీరథ తో ప్రతి ఇంటికి సురక్షిత త్రాగు నీరు" బిందెలతో మహిళలు కనిపించకుండా చేయడమే ధ్యేయం... నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, -ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్... మిషన్ భగీరథ ద్వార అని గ్రామాలకు సురక్షిత తాగునీటిని అందించనున్నట్లు నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.సోమవారం చింతపల్లి మండల పరిధిలోని గొడుకొండ్ల, ప్రశాంతపురి, గొల్లపల్లి విరాట్ నగర్ కాలనీ లో నూతనంగా నిర్మిస్తున్న మిషన్ భగీరథ ట్యాంక్ పనులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మిషన్ భగిరథ పథకాన్ని చేపట్టిందని, భవిష్యత్తులో తాగు నీటి ఇక్కట్లనేవి లేకుండా ఉండేలా సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంతున్నారని తెలిపారు.దేవరకొండ నియోజకవర్గం లోని గ్రామాలలో వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపటనున్నట్లు ఆయన తెలిపారు.వేసవిలో గ్రామాలలో నీటి ఎద్దడి తొలగనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ చింతపల్లి జడ్పీటిసి కంకణాల ప్రవీణ వెంకట్...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :