Friday, 08 May 2026 11:47:22 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

మతోన్మాద బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కార్మికులు సిద్ధం కావాలి... -రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజు

Date : 31 May 2023 01:37 AM Views : 379

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సెంట్రల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్(సిఐటియు) దేశంలో అనేక పోరాట ఫలితంగా కార్మిక చట్టాలను హక్కుల్ని సాధించిన ఘనత సిఐటియుకి మాత్రమేనని బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజు అన్నారు. స్థానిక భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయం నందు నిర్వహించిన సిఐటియు 53వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జండా ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ నేడున్న బిజెపి మత విద్వేష పరిపాలన అలాగే మతోన్మాదంతో పాటు కార్మిక వ్యతిరేక విధానాలు కార్మిక చట్టాలను రద్దు చేయడం కార్పొరేట్లకు బడా పెట్టుబడిదారులకు స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలమైన లేబర్ కోడ్ లను సృష్టించడం కార్మిక వర్గాన్ని అణిచివేస్తున్నటువంటి బిజెపికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ప్రతిజ్ఞ బోనాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాబోయే కాలంలో అన్ని రకాల కార్మికులను సమీకరించి కనీస వేతన సాధన పని గంటల తగ్గింపు సంఘం పెట్టుకొని హక్కు బేరసారాలాడే హక్కుని నిలుపుకోవడానికి అన్నారు, మతోన్మాద బిజెపిని వెనక్కి కొట్టకపోతే కార్మిక వర్గానికి గొడ్డలిపేట్టు అయ్యే పరిస్థితిలు ఉన్నాయని రాబోయే కాలంలో ఐక్యంగా పోరాడి హక్కులు సాధించే దిశగా కార్మిక వర్గం పనిచేయాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ జిల్లా నాయకులు చల్లా జయకృష్ణ , ఉపతల్ల వెంకన్న , పల్లపు రామకృష్ణ, శీలం వేణు , గుండు వెంకన్న, ధారా శాంమ్, అశోక్ , అక్బర్ , అఖిల్ కుమార్ , సురేషు ,వెంకన్న, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :