సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం గుర్రంపోడు తండా లోని ఇటీవల డాట్ల వీర బ్రహ్మ చారి మరియు వారి అమ్మ మరణించిన విషయం తెలుసుకున్న హుజూర్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లుట్ల రఘు గుర్రం పోడు తండా వెళ్లి వారి కుటుంబనికి 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం రఘు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఒక్క అవకాశం ఇచ్చి చూడండి పార్టీలకతీతంగా కులమతాలకు అతీతంగా పరిపాలన చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క సమస్య తీరుస్తానని చెప్పడం జరిగింది . ఈ కార్యక్రమంలో గుర్రం పోడు ప్రజలు యువత తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin