సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : జగిత్యాల్ మున్సిపల్ చైర్మన్ ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జగిత్యాల్ మున్సిపల్ చైర్మన్ రాజీనామా చేసిన భోగ శ్రావణి కి నిజాంబాద్ నగర పద్మశాలి సంఘం మద్దతు ప్రకటించింది. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పద్మశాలి సమాజంకుతక్షణమే క్షమాపణ చెప్పాలని నిజాంబాద్ నగర పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. ఆమె రాజీనామని ఆమోదించకుండా తిరిగి ఆమె చైర్మన్ పరిధిలో కూర్చోబెట్టాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరాశన కార్యక్రమాలు చేపడతామని రానున్న రోజుల్లో ఎమ్మెల్యే పదవి వ్యతిరేకంగా పద్మశాలి సంఘాలు పనిచేస్తాయని ఆయన తెలిపారు. చైర్మన్ ను కలిసిన వారిలో నిజాంబాద్ జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి పులుగం పులుగం హనుమాన్లు ఉపాధ్యక్షులు గద్దె భూమన్న, రాపల్లి గురుచరణ్, లోలం జగదీష్, ప్రసాద్, తిరుపతి, శేఖర్ గుజ్జట్టి వెంకటేష్ నరసయ్య,సంఘీభావం తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో జగిత్యాల జిల్లా, నిజాంబాద్ జిల్లా పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు...
-----------------------
Admin