సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : హిందూపురం పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రామకృష్ణారెడ్డి హత్యపై సోమవారం అఖిలపక్షం బంద్ కు పిలుపునివ్వడంతో హిందూపురంలో టెన్షన్ వాతావరం నెలకొంది. సోమవారం హిందూపురం బంద్ కు అఖిలపక్షం పిలుపునివ్వగా పోలీసులు అనుమతి నిరాకరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రామకృష్ణారెడ్డి హత్యతో హిందూపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రేపటి బంద్ పై పోలీసులు అప్రమత్తమయ్యారు.
-----------------------
Admin