సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : యువజన కాంగ్రెస్ షాద్ నగర్ మున్సిపాలిటీ 25 వ వార్డు లో యువ నాయకుడు నాగరాజు ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఏ. మధు రావడం జరిగింది ఇందులో భాగంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ గెలుపుకు కీలక పాత్ర పోషించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పుష్పవతి పురుషోత్తం గిరి సాయి కుమార్ నరేందర్ రెడ్డి వరుణ్ పాల్గొన్నారు
-----------------------
Admin