Wednesday, 29 July 2026 12:31:20 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మిర్యాలగూడ లో హైటెక్ బస్ స్టాండ్ నిర్మాణం చేయాలి... - బీసీ సంఘం మిర్యాలగూడ

Date : 10 January 2025 12:38 AM Views : 501

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ హైటెక్ బస్టాండ్ మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలంలో నిర్మించాలిని గురువారం మిర్యాలగూడ పట్టణంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ లో ఆర్టీసీ డిఎం రామ్మోహన్ రెడ్డి గారికి బీసీ సంఘం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మిర్యాలగూడ జనాభా 50 వేలు ఉన్నప్పుడు అదే బస్టాండు తిరిగి మరల ఆరు లక్షల జనాభా ఉన్న అదే బస్టాండ్ ఉన్నది కావున బస్టాండ్ ముందల ఉన్న సాగర్ రోడ్డు, లో అన్ని రకాల షాపులు కూరగాయల మార్కెట్ బట్టల షాపులు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి కావున ట్రాఫిక్ పెరుగుతుంది, రోడ్లు చిన్నవిగా ఉన్నాయి జనాభా పెద్దగా ఉన్నది అవునా అలానే బస్సులను ప్రైవేట్ బస్సులను అండర్ టేకింగ్ బస్సులను యజమానులు వారి ఇంటి దగ్గరే పార్కింగ్ చేసుకోవాలి, జనాభా కనుగుణంగా వసతులు కల్పించాలి , అలానే మిర్యాలగూడ బస్ డిపోను జిల్లా స్థాయిలో, పెద్దగా విస్తరింపజేసి, మిర్యాలగూడ చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములకు తరలించాలి సూర్యాపేటలో ఉన్నట్టు ఒక హైటెక్ బస్టాండ్ లో నిర్మించాలి, హైదరాబాద్ కు వెళ్ళు మహిళా ఫ్రీ బస్సులను ప్రతి గంటకు నడపాలనీ బీసీ సంఘం నాయకులు చేగొండి మురళి యాదవ్ వినతిపత్రంలో కోరారు, ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులను ఎన్నుకుంటే స్థానిక సమస్యలు తెలుస్తాయని ఒక ప్రకటనలో తెలియజేశారు, ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ కో కన్వీనర్ దాసరాజు జయరాజు , బీసీ సంఘం నాయకులు సత్య ప్రకాష్ నాయుడు, బీసీ యువజన సంఘం నాయకులు సురేష్ యాదవ్, సత్య, నారాయణ, ఆశిష్, కిరణ్ సంతోష్ తదితరులు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :