సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఢిల్లీలో టిపిపిసి రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు గోర్తా రాజేందర్ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ని బీసీ డిక్లరేషన్ ప్రాతిపాదికన ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి రెండు ఎమ్మెల్యే సీట్లు బీసీలకు కేటాయించవలసిందిగా అలాగే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లోని బీసీలు అధికంగా ఉన్న ఆర్మూర్ నియోజకవర్గం మున్నూరు కాపులకు ప్రాతినిద్యం వహించడానికి తనకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది. దీనికి వారు సానుకూలంగా స్పందిస్తూ పార్టీ కార్యక్రమాలను మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకు వెళ్ళమని తెలియజేశారు.
-----------------------
Admin