సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : అర్మూర్ అసెంబ్లి కన్వీనర్ గా నూతనంగా ఎన్నికైన పాలేపు రాజు ని సన్మానించి, అభినందించిన బీజేపీ ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి . ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జివి నర్సింహ రెడ్డి , జిల్లా కార్యదర్శి సురేందర్ , దళిత మోర్చా పార్లమెంట్ కన్వీనర్ నల్ల రాజారాం , దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి కొంతం మురళీధర్ , మాక్లూర్ మండల అధ్యక్షులు కాళ్లగడ్డ వినోద్ , అర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ , బీజేపీ నాయకులు గంగా చరణ్, అర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి దుగ్గి విజయ్ , భుపేందర్, రాజ్ కుమార్, ప్రసాద్, శ్యామ్, యోగిత్ తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin