సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : సిపియస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ చేయాలని సత్య సాయి జిల్లా ఏపిటిఎఫ్ జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి గౌస్, బెంగళూరు లోని ఫ్రీడమ్ పార్క్ వద్ద కె.యస్.జి.యన్.పి.ఈ.యస్ (కర్నాటక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్) ఆధ్వర్యంలో ఈనెల 19వ తేది నుంచి చేపట్టిన నిరవధిక నిరసన పోరు కు" శ్రీ సత్య సాయి జిల్లా ఏపిటిఎఫ్ జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి గౌస్ లాజమ్* పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో సిపియస్ రద్దు చేయడం జరిగిందని దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా సిపియస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు.
-----------------------
Admin