సర్కార్ టీవీ న్యూస్ / అల్లూరి సీతారామ రాజు జిల్లా : సర్కార్ టీవీ ప్రతినిధి.. బట్ట ప్రసాద్ అల్లూరి సీతారాం జిల్లా చింతూరు మండలం.:ప్రత్యేక డిఎస్సి డిమాండ్... నేటి నుంచి మన్యం బంద్ గిరిజన నిరుద్యోగుల కోసం ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని నీ డిమాండ్ తో ఆదివాసీ నేతలు నేటి నుంచి మన్యం ప్రాంతంలో నిరువాదిక బంధు నిర్వహించనున్నారు షెడ్యూల్ ఏరియాలో ఆదివాసులకు 100% రిజర్వేషన్లు కల్పించాలని ఆదివాసి సంఘాలు ఏకతాటిపై ఈ యొక్క మన్యం బందుకు పిలుపునివ్వడం జరిగింది. అలాగే జీవో నెంబర్ 3 కి చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నారు ...
-----------------------
Admin