సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ 01-12-2024 కామారెడ్డిలో కిలో టమాటా 60 రూపాయల మార్కెట్లో కూరగాయలు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి సామాన్య ప్రజలు కూరగాయలు కొనుక్కోవడానికి ఇబ్బందులు పడుతున్నారు కామారెడ్డిలో తిరుపతమ్మ 60 రూపాయలకు పలుకుతుంది కిలో మిర్చి ధర రూపాయలు 80 ఉల్లిగడ్డ ధర రూపాయలు 60 వంకాయ ధర 60 చిక్కుడు ధర రూపాయలు 70 చొప్పున పలుకుతుంది రోజురోజుకు మార్కెట్లో బంగారం ధరలు పెరిగిన మాదిరిగానే కూరగాయలు ధరలు పెరుగుతున్నాయి వినియోగదారులు ఆందోళన పడుతూ తెలిపారు...
-----------------------
Admin