సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మిర్యాలగూడ నియోజకవర్గ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మరియు సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ ... క్రైస్తవ సోదరులతో కలసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం కేక్ కటింగ్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.... ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రైస్తవ సోదరుల ఆరాధ్య దైవం క్రీస్తు జన్మదిన సందర్భంగా నిర్వహించుకునే క్రిస్మస్ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తూ ప్రేమతో విందు ఏర్పాటు చేసి ప్రభువు ఆశీస్సులు మీ అందరికీ చేరేలా చేస్తున్నారు .... ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధైవజనులకు మిర్యాలగూడ నియోజకవర్గ క్రైస్తవ సోదర సోదరీమణులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ... ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ తిరు నగర్ భార్గవ్ DSP రాజశేఖర్ రాజు ,MRO ఇతర అధికారులు, ధైవజనులు, కాంగ్రెస్ నాయకులు బ్రదర్స్ పాల్గొన్నారు..
-----------------------
Admin