సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : బిసి రిజర్వేషన్ అమలు పట్ల బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్ కార్యక్రమం నర్సంపేట ఆర్టీసీ డిపో ఉద్యోగులు కార్మికులతో కోడి కూతతో బంధు మొదలైంది ఉదయము మూడు గంటల నుండి ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి బందులో పాల్గొన్నారు ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి నర్సంపేట డిపో బిసి సంఘం అధ్యక్షులు కందికొండ మోహన్ మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం నర్సంపేట ఆర్టీసీ డిపో ఉద్యోగులు కార్మికులు అందరం మద్దతు ఇచ్చామన్నారు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేములు రవి నాయకులు బి.రమేష్ ఎన్. ప్రవీణ్ యాదవ్ రెడ్యా కిరణ్ కుమార్ గౌడ్ సాంబయ్య మహేందర్ యాదయ్య అనిల్ రాజు శ్రీను రవి భాస్కర్ కిషన్ గోవర్ధన్ కె యస్ రావు ప్రభాకర్ డిపి లీల శ్రీలత రమణ సరిత శ్రీలత తదితర కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు
-----------------------
Reporter