సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠం పల్లి బడిబాట కార్యక్రమంలో భాగంగా పానుగోతు చత్రు నాయక్ మండల విద్యాధికారి ఆధ్వర్యంలో రఘునాధపాలెం గ్రామంలో ఎన్రోల్మెంట్ పెంపు కొరకు ఉపాధ్యాయులచే ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడటం ప్రచారము నిర్వహించడం ప్రభుత్వ పాఠశాలల యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సిహెచ్ కోదండ రామయ్య , ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు యాదగిరి రెడ్డి , ఉపాధ్యాయులు దామోదర్,జ్యోతి, ప్రదీప్ కుమార్, షేక్ కాసిం సాహెబ్, బాలు , మరియు తల్లిదండ్రులు పుర ప్రముఖులు పాల్గొనడం జరిగింది.
-----------------------
Admin