సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి ప్రతినిధి రజినీకాంత్ : కామారెడ్డి పట్టణ ఇంద్ర నగర్ కాలనీలో నివసిస్తున్న బోదస్సు రాజు అనే వ్యక్తి వయసు 35 ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు సోమవారం సిఐ మాట్లాడుతూ తన భార్య గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందని రాజు మద్యానికి బానిస అయ్యాడని భార్య లక్ష్మి కొంతకాలంగా రాకపోవడంతో దీంతో మనస్థాపానికి గురైన రాజు ఆత్మహత్య చేసుకున్నాడు అన్నారు మృతుడి అన్నయ్య యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు ...
-----------------------
Reporter