Tuesday, 15 September 2026 01:56:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేస్తాం... - ఎమ్మెల్యే వనమా

Date : 22 September 2023 02:40 AM Views : 236

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : పట్టణ ప్రగతి, పల్లె ప్రగతితో అటు పట్టణాల్లో ఇటు గ్రామాలను సస్యశ్యామలం చూస్తున్నామని, బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందనీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ గ్రామపంచాయతీలో సుమారు 80 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వనమా శ్రీనగర్ గ్రామపంచాయతీలో పలు వార్డులలో పాదయాత్ర చేసి ప్రజాసమస్యలు తెలుసుకొని, అవి పరిష్కరించే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, ఎంపీపీ శ్రీమతి భుఖ్య సోనా, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా,ఎంపీటీసీలు కొల్లు పద్మ, బాబురావు, కో ఆప్షన్ సభ్యులు జక్కుల సుందర్,సర్పంచ్ పూనమ్ నాగేశ్వరరావు, బుక్య పద్మ, తాటి పద్మ, ఉపసర్పంచ్ లగడపాటి రమేష్, మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు నిమ్మకాయల సాంబశివరావు, బిఆర్ఎస్ నాయకులు శేషాద్రి వినోద్, కొండలరావు, షఫీ, దరావత్ నాగేశ్వరరావు, రవి, ఆకుల సుధాకర్, పుల్లయ్య, నారాయణరావు, చారి, కొండయ్య, రామారావు, శీను మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అధికారులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: