సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామంలో అధికంగా విశా జ్వరాలు వస్తున్నాయి అని మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వంటిపులి శ్రీనివాస్ ,ఎస్ సి సెల్ నియోజకవర్గ అధ్యక్షులు కుక్కల నాగరాజు పిలుపు మేరకు ఎంపీడీవో ,స్పెషల్ ఆఫీసర్,హెల్త్ డిపార్ట్మెంట్ ,గ్రామపంచాయితీ సిబ్బంది అందరూ వచ్చి గ్రామంలో ఉన్నా సమస్యలను అడిగి తెలుసుకొని గ్రామంలో డ్రైనేజీ, స్థానిక పరిసరాలను సందర్శించి అనేక సమస్యల పైన చర్చించి తక్షిణ చర్యల కిందా స్పెషల్ ఆఫీసర్ కి అప్పగించడం జరిగింది వారు సిబ్బందికి తాగిన సూచనలు చేశారు.వారికి కావాల్సిన మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు కుక్కల వెంకన్న, యువ నాయకులు జక్కుల సైదులు యాదవ్, మట్టపల్లి ప్రవీణ్ గౌడ్, కుక్కల ప్రసన్న కుమార్, సైదులు, భిక్షం, నాగేశ్వర్రావు గ్రామ పంచాయితీ సిబ్బంది తదిరులు పాల్గోన్నారు....
-----------------------
Admin