సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : పొల్లాచ్చి బస్టాండ్ : కోయంబత్తూర్ జిల్లా పొల్లాచ్చిలో బస్సులో సీటు కోసం పట్టా కత్తులు వేయడంతో ప్రయాణికులు బెంబేలెత్తారు... ఉదయం, సాయంత్రం విద్యార్థులు, ఉద్యోగులతో బస్సులు కిటకిటలాడుతుంటాయి. పొల్లాచ్చిలో బస్సులో సీటు కోసం పట్టా కత్తులు వేయడంతో ప్రయాణికులు బెంబేలెత్తారు. బస్టాండ్లో వేచి ఉన్న వారు బస్సు వచ్చిన వెంటనే సీటు కోసం తమ బ్యాగులు, కర్చీఫ్లు వేస్తుంటారు.. ఈ నేపథ్యంలో, ఉదయం ప్రభుత్వ బస్సుల్లో సీటు కోసం కొందరు రెండు పట్టా కత్తులు వేయడంతో ప్రయాణికులు హడలిపోయారు. ఈ వ్యవహారంపై పొల్లాచ్చి తాలూకా పోలీసులు విచారణ చేపట్టారు...
-----------------------
Admin