సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోవైఖాసన ఆగమ పరిషత్ రాష్ట్ర స్థాయి క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలు కొనసాగుతున్నాయి. ఛాలెంజర్స్ డీవిఎన్ 1 జట్టు కప్ సాధించారు, సందర్భంగా వైఖా నస ఆగమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నరగిరినాథుని రంగభట్టాచార్యులు మాట్లాడుతూ వైఖానసలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. బార్ అసో సియేషన్ అధ్యక్షుడు సాముల రాంరెడ్డి, కల్వకొలను వెంకట సత్యనారా యణప్రసాద్, కొంకపాక శివవిష్ణువర్ధనశర్మ, శివ ధనుంజయశర్మ. రొం పించర్ల చక్రవర్తుల సహకారంతో రాష్ట్ర పోటీలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాఘవాచార్యులు, నరసింహాచార్యులు, వేదాంత మోహన్ కృష్ణ, బాస్కర్, మురళి, రాజన్, వంశీ, దత్త విష్ణు, పురు షోత్తం, తరుణ్, వంశీకృష్ణ, భార్గవి పాల్గొన్నారు...
-----------------------
Admin