Wednesday, 29 July 2026 11:06:36 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జాతీయ స్థాయి కరాటే పోటీలలో ఓబుల దేవర చెరువు విద్యార్థుల ప్రతిభ....

Date : 20 September 2022 06:02 PM Views : 887

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు శ్రీ విజ్ఞాన్ సి.బి.ఎస్.సి. స్కూల్ లో చదువుతున్న 6 గురు విద్యార్థిని విద్యార్థులు తమా ప్రతిభను కనుపరిచారు, హైదరాబాద్ లో యూసుఫ్ గూడ లో గలా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో కోలోనిల్ సంతోష్ బాబు మెమోరియల్ జాతీయ ఓపెన్ కరాటే, కుంఫు ఛాంపియన్షిప్ 2022 సుమన్ షోటోఖాన్ కరాటే అకాడమీ సైదులు ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి, ఈ పోటీలలో సుమారు 2500 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు, ఈ పోటీలకు ముఖ్య అతిధులుగా సుమన్ షోటోఖాన్ కరాటే అకాడమీ ఛైర్మన్ సుమన్ తల్వార్, భాను చందర్ వచ్చి కరాటే టోర్నమెంట్ ను ప్రారంభించారు, క్రీడాకారులను కరాటే క్రీడా గురించి అందులోని గొప్ప తనాన్ని క్రీడాకారులకు వివరించారు ఈ పోటీలలో ఓబుల దేవర చెరువు శ్రీ విజ్ఞాన్ సి.బి.ఎస్.సి. స్కూల్ లో చదువుతున్న 6 గురు విద్యార్థిని విద్యార్థులు తమా ప్రతిభను కనుపరిచారు, ఇందులో నవీద్,నిసార్,తేజ శ్రీ రెడ్డి, ప్రాణవి,శ్రీ వర్శిని స్వర్ణ పతకాన్ని నేహా అంజూమ్ వెండి పతకాన్ని సాధించారు కరాటే పోటీలలో పాల్గొని మెడల్స్ సాధించిన విద్యార్థులకు కరస్పాండెంట్ k.మస్తాన్ *విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ చదువుతో పాటు క్రీడలు కూడా మనకి ముఖ్యం అని కరాటే ఆత్మ రక్షణ, ఆత్మ విశ్వాన్ని, ఆత్మ ధైర్యాన్ని, శారీరక ధృఢత్వం, ను పెంపోందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అకాడమీ పుష్ప, ప్రిన్సిపల్ అడ్మిన్ వర్గీస్, ఆకాడమిక్ కోఆర్డినేటర్ ఫర్యాజ్, కరాటే మాస్టర్ షాకిర్, వ్యాయమ ఉపాధ్యాయులు రాము, ఉపాద్యాయ బృందం స్కూల్ విద్యార్థులు గెలుపొందిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :