సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గెజిటెడ్ అధికారులు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుంచి నిజాం సార్ చౌరస్తా వరకు పహాల్గం ఉగ్రవాద తాడికి నిరసనగా అమరులకు నివాళి అర్పిస్తూ కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది వారు మాట్లాడుతూ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని కుటుంబాలకు సానుభూతిగా తెలిపారు దాడికి పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జిల్లా మండల రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు
-----------------------
Reporter