సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆంక్షలు... ఈ 28 న భారత రాష్ట్రపతి ద్రౌపతిమూర్ము భద్రాచలంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆంక్షలు విధించారు మణుగూరు నుంచి భద్రాచలం వెళ్లే వాహనాలు బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు అనుమతి లేదని డి.ఎస్.పి రాఘవేంద్రరావు ప్రకటనలో తెలిపారు...
-----------------------
Admin