సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి పట్టణంలో వేమారెడ్డి సర్కిల్ లో స్థానిక రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ (RCP) కార్యాలయంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘం పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్ మాట్లాడుతూ కదిరి పట్టణంలో వేమారెడ్డి సర్కిల్లో ఉన్న KSR కంప్యూటర్స్ యాజమాన్యం వారు విద్యార్థులకు మరియు యువతకు ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్నారని ఎంఈఓ కి ,ఎమ్మార్వో కి , ఆర్డీవో కి ఫిర్యాదులు చేసిన ఇంతవరకు పట్టించుకోని పాపన పోలేదు ఈ ప్రభుత్వ అధికారులందరూ మాకు సంబంధం లేదంటూ మా పరిధిలోకి రాదు అంటున్నారు మరి ఎవరి పరిధిలోకి వస్తుంది నిజంగానే ఎవరికి సంబంధం లేదా KSR కంప్యూటర్స్ వారు ఎవరి సహకారంతో ఈ ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్నారు ఈ ప్రభుత్వ అధికారుల అందరికీ రహస్య ఒప్పందాలు ఏమైనా జరిగాయా లేకుంటే ఇందులో ఏమైనా వాటాలు ఉన్నాయా ఎందుకు మీరు చర్యలు తీసుకోకుండా అలాగే నిన్న కూడా జైన్ పబ్లిక్ స్కూల్లో బుక్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్ గా ఎంఈఓ దొరికిన చర్యలు తీసుకోనటువంటి పరిస్థితి ఏర్పడింది స్వయంగా అక్కడ ఉన్నటువంటి స్టాప్ మాది బుక్స్ మేమే అమ్ముతున్నాము యూనిఫాంలో అమ్ముతున్నాము అన్న కూడా స్వయంగా ఎంఈఓ గారి విన్నా కూడా ఈరోజు చర్యలు తీసుకోకుండా ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వాధికారులందరూ ఈ KSR కోచింగ్ సెంటర్ పైన అలాగే జైన్ పబ్లిక్ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.
-----------------------
Admin