సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి : రాయలసీమ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్ మాట్లాడుతూ కదిరి పట్టణంలో వేమారెడ్డి సర్కిల్లో ఉన్న KSR కంప్యూటర్స్ యాజమాన్యం వారు విద్యార్థులకు మరియు యువతకు ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్నారని ఎంఈఓ కి ,ఎమ్మార్వో కి ,మరియు ఆర్డీవో కి ఫిర్యాదులు చేసిన ఇంతవరకు పట్టించుకోని పాపన పోలేదు. ఎం ఈ ఓ చిన్ని కృష్ణ నాకు సంబంధం లేదంటూ మా పరిధిలోకి రాదు అంటున్నారు నిజంగానే ఎవరికి సంబంధం లేదా KSR కంప్యూటర్స్ వారు ఎవరి సహకారంతో ఈ ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్నారో ఎవరికి అంతుపట్టని విషయంల మారింది స్వయంగా రాజు ఒక విద్యార్థి ఫేక్ సర్టిఫికెట్లు నాకు ఇచ్చారని చెబుతున్న కూడా ఇంతవరకు పట్టించుకోలేదు ఈ వారం రోజుల్లో చర్యలు తీసుకోకుంటే దశలవారీగా ఉద్యమాలు చేపడతాం అలాగే ఎమ్మార్వో కార్యాలయం ముందర నిరాహార దీక్షలు చేపడతామని తెలియజేస్తున్నాం*ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘం కదిరి డివిజన్ సెక్రెటరీ రాజేష్ అధ్యక్షులు నవీన్ చంద్ర గైబు చైతన్య మధు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin