సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పరిగి మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలోనిరసన కార్యక్రమం శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఇప్పుడు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మార్పీఎస్ మండల నాయకులు పరిగి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రమేష్, క్రిష్టప్ప, గంగాధర్, నరేష్, ఉదయ్, గంగన్న, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin