సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండల కేంద్రంలోని మాధవరాయనిగూడెంలో ప్రజలు విష జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు. మొదట కాళ్ళు,చేతుల వాపులు.ఆపై తీవ్ర జ్వరంతో ఖమ్మం,హైద్రాబాద్ లకు తరలివెళ్తున్న జ్వరం బాధితులు నెల రోజులలో అనారోగ్య రీత్యా 12 మంది మృతి ఇప్పటివరకు అంతుచిక్కని కారణం భూగర్భ జలాలలో వచ్చిన మార్పులే కారణమా జిల్లా ,స్థానిక వైద్య అధికారులు దృష్టి పెట్టాలని గూడెం వాసుల కోరుకుంటున్నారు. హుజూర్ నగర్ పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాధవరాయని గూడేనికి పల్లె దవాఖాన వైద్యులు కూడా కన్నెత్తి చూడడం లేదని అన్నారు...
-----------------------
Admin