సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండల కేంద్రంలో మణిపూర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని సిపిఐ సిపిఎం మండల కార్యదర్శిలు షేక్ యాకుబ్, పోకల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గరిడేపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి వారు మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రం లో జరుగుతున్న అరాచక శక్తులను వెంటనే అరికట్టి ప్రజలలో శాంతి భద్రత నెలకొల్పాలని స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్న దేశంలోని మహిళలపై జరుగుతున్న అత్యాచారా బాధితులను ప్రభుత్వ ఆదుకొని నిందితులకు వెంటనే శిక్షలు అమలయేలా సరైన నిర్ణయం తీసుకొని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
-----------------------
Admin