సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లోని రామస్వామి గుట్ట ఎం బి ఆయకట్టు వద్ద గణపవరం రైతులు రాస్తారోకో నిర్వహించారు .రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేయడం జరిగింది కానీ హుజూర్ నగర్ ముక్తాల బ్రాంచ్ నీటిని గణపవరం కాలువకు విడుదల చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేయడంతో రైతుల రోడ్డుపై నిరసన వ్యక్తం చేయడంతో భారీ ట్రాఫిక్ జామ్ కలగడంతో. పోలీసు వారు ఆందోళన చేస్తున్న రైతులతో ఎన్ ఎస్ పి అధికారులతో ఫోన్ లో సమస్యపై మాట్లాడి నీటిని విడుదల చేస్తాను హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.
-----------------------
Admin