సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కొత్తచెరువు మండలం మీర్జాపురం రైతు భరోసా కేంద్రంలో స్థానిక రైతులతో ముఖాముఖి ఆర్ బి కే ద్వారా సేవలు ఎరువులు, పురుగుమందులు, డ్రిప్పులు స్ప్రిం ,కలార్లు రైతు భరోసా కేంద్ర నిర్మాణ పనులు సమీక్ష చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండల అధ్యక్షులు ఆవుటాలరమణారెడ్డి, మండలఅగ్రే చైర్మన్ శ్యామసుందర్ రెడ్డి, మండల కన్వీనర్ జగన్మోహన్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు పోతిరెడ్డి ,ఎంపీటీసీ రమణారెడ్డి, సర్పంచులు నర్సింహారెడ్డి ,గోవింద్ రెడ్డి, మండల జిల్లా అగ్రిబోర్డ్ మెంబర్ కేశవరెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు రైతులు పాల్గొన్నారు....
-----------------------
Admin