Sunday, 13 September 2026 03:27:13 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

25 రోజుల్లో నోటిఫికేషన్ తానే బి అర్ ఎస్ అభ్యర్ధిగా కేసీఆర్ స్పష్టత... - వనమా వెంకటేశ్వరరావు

Date : 17 August 2023 06:40 AM Views : 430

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం ఎం ఎల్ ఏ వనమా వెంకటేశ్వరరావు అభివృద్ధి పనుల పై నియోజకవర్గ అధికారుల తో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం లో ఎం ఎల్ ఏ వనమా ఆసక్తికర వ్యాఖ్యలు చర్చనీయాంశం గా మారాయి. కొత్తగూడెం లో వందల కోట్ల నిధుల మంజూరు తో నిర్దేశించిన పనులు వేగంగా ప్రారంభించాలని సూచించారు. 25 రోజుల్లో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అధికారులకు తెలపటం తో చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ తానే పోటీ చేస్తానని, సిఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ తో ఇటీవల రెండు సార్లు సమావేశం అయ్యానని, నిధుల విషయం లో కొత్తగూడెం కు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. నోటిఫికేషన్ లోగా పనులన్నీ వేగం పుంజకోవాలని సూచనలు చేశారు . కొత్తగూడెం మున్సిపాలిటీ లో 115 కోట్లు, పాల్వంచ మున్సిపాలిటీ కి 100 కోట్లు, మూరెడు రిటైనింగ్ వాల్ కు 33 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని, పంచాయతీ రాజ్ నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు. ప్రణాళిక ఆధారంగా అధికారులు సమన్వయం తో పనులు చేపట్టాలన్నారు. సమావేశం లో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :