Wednesday, 29 July 2026 02:35:44 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నిజాంబాద్ జిల్లాలో ఎస్సీ ఉపకులాల ఐక్యవేదిక...

Date : 30 January 2023 12:55 AM Views : 717

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : నిజాంబాద్ లోని ఆర్ .అండ్. బి అతిథి గృహంలో ఎస్సీ ఉపకుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ ఒక కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు చింతల రాజలింగం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత పథకం చాలా ఆదర్శవంతమైన పథకమని అందుకు కేసిఆర్ గారిని అభినందించక తప్పదని కాని దళితుల అభివృద్ధి కోసం చేపట్టిన దళిత బంధు మాల మాదిగల బంధుగా ఉందని అది దళిత బంధుగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో బుడగజంగాలు, చిందులు, మోచి లు మాస్టీన్ లు, డక్కలి, సమగర్ మోచి, బాయిoల్ల, గోసంగి, ఇంకా అనేక (57 )కులాల ప్రజలకు దళిత బంధు అందడం లేదని ప్రతి నియోజకవర్గంలో ఇచ్చిన వద్ద మంది ల ఒక్క ఉపకులానికి చెందలేదని వారికి ఇవ్వలేదని వాపోయారు ఇప్పటికైనా కేసీఆర్ గారు మా(30 లక్షల) ఉపకులాల ప్రజలపై దృష్టి సారించి దళిత బందులో వాటకై తమిళనాడు తరహా లోమూడు శాతం ప్రత్యేక జీవో జారి చేసి అందులో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మాదిగ సంఘంల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కెర భూమున్న మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో భాగంగా వేసిన శ్రీకృష్ణ కమిటీ ఉమ్మడి రాష్ట్రంలో పర్యటించినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న మాదిగలు తెలంగాణ కావాలని లేఖలు అందజేశారని ఆంధ్రలో, రాయలసీమలో కూడా తెలంగాణ ఇవ్వాల్సిందే అని శ్రీకృష్ణ కమిటీ లేఖ ద్వారా అందజేశారని అదే ఇతర కులాల ఇక్కడ తెలంగాణ అంటే అదే కులం ఆంధ్రలో రాయలసీమలో తెలంగాణ ఇవ్వద్దు అని లేఖలు అందించారని మూడు ప్రాంతాల్లో మాదిగలు మాదిగ ఉపకులాలు తెలంగాణకు మద్దతుగా నిలిచియి నీ స్వయంగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక 219వ పేజీలో ప్రచురించబడిన సంగతి గుర్తుచేస్తూ అలాంటి వారు అయిన మాదిగ మాదిగ ఉప కులాల సరైన గుర్తింపు ఈ రాష్ట్రంలో రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల తర్వాత మాదిగ భవన్ మాల భవన్ ఉపకులాల భవన్ అన్నారు. కాని ఇంతవరకు నోచుకోలేదు అని వాపోయారు. కోట్లు ఖర్చుపెట్టి భవనాలు నిర్మించుకుంటే దమ్మున్న వారికి రెడ్డి భవనాలు రెడ్డి కార్పొరేషన్ వైశ్య కార్పొరేషన్ బ్రాహ్మణ కార్పొరేషన్ లు పూర్తి అయితే ఎప్పుడో ప్రకటించిన మాల భవన్ మాదిగ పాన్ ఉపకులాల భవన్ లు ఎందుకు పూర్తి చేయలేదో చేయాలనుకుంటే తక్షణమే అది శాఖగా ప్రభుత్వం అడుగులు వేయాలని అంతేకాకుండా ఎస్సీ కమిషన్ రిటైర్మెంట్ ను నియమించాలని కొక్కెర భూమన్న ప్రభుత్వాన్ని కోరారు. ఇట్టి కార్యక్రమంలో ఏర్పుల యాదయ్య బయిoడ్ల, చిందు నంబూద్రి, ప్రసాద్, కర్నె ముత్యాలు, డక్కలి, చిత్తరి సాయమ్మ, సాయి ప్రసాద్, గంగాధర్,ఎల్లవ్వ,కండమారి సాయమ్మ, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: