Wednesday, 29 July 2026 01:18:51 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు సీజ్...

Date : 13 December 2022 05:45 PM Views : 643

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రం లో ఐటిఐ సమీపంలోని నల్లమాడ మండలం రెడ్డిపల్లి నుంచి కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. నల్లమాడ మండలానికి చెందిన వ్యాపారి రంగారెడ్డి ఐషర్ వాహనంలో బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు 14 టన్నుల రేషన్ బియ్యం, ఐచర్ వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలుస్తోంది.... ముదిగుబ్బ మండల, నల్లమాడ మండలం, ఓబుల దేవర చెరువు మండలం నుంచి నిత్యం కర్ణాటకకు రేషన్ బియ్యం అక్రమంగా వెళుతూనే ఉంటాయి. అడపాదడపా తనిఖీలు చేస్తున్న అధికారులు పెద్ద మొత్తంలో పట్టుబడినా తక్కువ మొత్తంలో పట్టుబడినట్లు చూపించి వ్యాపారుల వద్ద మామూళ్లు తీసుకుంటున్నట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టుబడిన బియ్యాన్ని సైతం అధికారులు ఏం చేస్తున్నారన్నది లెక్క చెప్పకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. కొందరు వ్యాపారులు బహిరంగంగానే సంబంధిత అధికారులకు మామూళ్లు ఇస్తున్నామని ఏం చేసుకుంటారో చేసుకోండి అని చూస్తుంటే అక్రమ వ్యాపారం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోండి. వ్యాపారం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.... పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం ఇలా పక్కదారి పడుతున్నా, అధికారులు చోద్యం చూస్తుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :