సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ని మట్టపల్లి దేవాలయ ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులు కుమ్మరి కుంట్ల వెంకటనారాయణ, గుండా కొండల్ రెడ్డి లు కలిసి కోదాడ వయా హుజూర్ నగర్ , హుజూర్ నగర్ వయా మట్టపల్లి ,కి ఆర్టీసీ బస్సుల సౌకర్యం, రోజు ఆరు ట్రిప్పులు ప్రత్యేకంగా బస్సులను నడిపించ వలసిందిగా, ఎమ్మెల్యే ని కోరగా ,శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ కి ఫోన్ చేసి వెంటనే మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయానికి బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పగా, డిపో మేనేజర్ వెంటనే స్పందిస్తూ కోదాడ డిపో నుండి మట్టపల్లి పుణ్యక్షేత్రానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు.
-----------------------
Admin