Friday, 08 May 2026 11:48:03 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

మక్తల్ FPO సేవలు ప్రారంభం... కర్ని గ్రామ మరియు పరిసర గ్రామాల రైతులకు విక్రయాలు.

Date : 13 July 2023 09:15 PM Views : 739

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ( ఎఫ్ పి ఓ ) ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ యొక్క కార్యకలాపాలు గురువారం రోజున కర్ని గ్రామంలో డైరెక్టర్లు రైతులకు అవసరమైన 20:20:0:13 ఎరువులని తెప్పించి విక్రయాలు ప్రారంభించారు. ఎఫ్ పి ఓ ల కోసం ( ఎస్ఎఫ్ఎసి ) స్మాల్ ఫార్మర్స్ అగ్రిబిజినెస్ కంసోర్ నిధులు, సీఎస్ఎ సుస్థిర వ్యవసాయ కేంద్రం నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా రైతు సమన్యయ కమిటీ అధ్యక్షులు వసంత గౌడ్ మాట్లాడుతూ.. రైతులను బలోపేతం చేయుటకు వ్యవసాయానికి అవసరమయ్యే అన్ని రకాల ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు తదితర అన్ని రకాల సేవలు ఇక్కడ లభిస్తాయని, మండల రైతులు మరియు పరిసర గ్రామాల రైతులు సద్వినియోగించుకోవాలని ప్రతి రైతు ఇందులో సభ్యత్వం పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అక్రమ్, ఎంపీటీసీ చిన్న రంగప్ప, ఉప సర్పంచ్ కృష్ణయ్య గౌడ్, సి ఈ ఓ రాజేందర్ రెడ్డి, మక్తల్ ఎఫ్ పి సి ఎల్ డైరెక్టర్లు పురుషోత్తం రావు, ఖలీల్, పోతురాజు లక్ష్మన్న , సత్యనారాయణ గౌడ్, కర్ని ఆంజనేయులు గౌడ్, వెంకటప్ప, కటికెళి రవి, విఆర్ఎ ఆంజనేయులు, పంచలింగాల హనుమంతు, రామేశ్వర్ రెడ్డి, కర్ని, రుద్రసముద్రం, పంచలింగాల, ఎర్సన్ పల్లి గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :