సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : తెలంగాణ ఆర్టీసీ నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా ఐపీఎస్ అధికారి వై నాగిరెడ్డి బాధ్య తలు స్వీకరించారు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా సేవలందించిన సజ్జనారు హైదరాబాద్ సీపీగా బదిలీ అయ్యారు దీంతో ఆయన స్థానంలో అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న నాగిరెడ్డిని ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం తాజాగా నియమించింది దీంతో ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు నేడు చివరి రోజు కావటంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు సాధారణ వ్యక్తిలా ప్రయాణించారు
-----------------------
Reporter