సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : కాంగ్రెస్ పార్టీ తుక్కు గూడాలో నిర్వహించే"విజయభేరీ"బహిరంగ సభ సన్నాహక సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు శ్రీ పైడాకుల అశోక్ వచ్చి జనసమీకరణ మరియు కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే గడప గడపకూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల గురించి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వివరించారు.ఆదివారం జరగబోయే బహిరంగ సభకు తెలంగాణ తల్లి సోనియా గాంధి, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు పాల్గొంటారని తెలిపారు...
-----------------------
Admin