Wednesday, 29 July 2026 12:38:17 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం...

Date : 16 September 2023 05:49 AM Views : 564

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : కాంగ్రెస్ పార్టీ తుక్కు గూడాలో నిర్వహించే"విజయభేరీ"బహిరంగ సభ సన్నాహక సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు శ్రీ పైడాకుల అశోక్ వచ్చి జనసమీకరణ మరియు కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే గడప గడపకూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల గురించి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వివరించారు.ఆదివారం జరగబోయే బహిరంగ సభకు తెలంగాణ తల్లి సోనియా గాంధి, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు పాల్గొంటారని తెలిపారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :