సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : వెంకటాపురం మండలంలో. భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు వెంకటాపురం అలా ఆధ్వర్యంలో ఘనంగా భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నివాళులు అర్పించారు ఇందులో భాగంగా హాజరైన మండల ప్రెసిడెంట్ సైదు హుస్సేన్ చిడం శివ బ్లాక్ అధ్యక్షుడు పి ఎస్ ఎస్ చైర్మన్ చిడం మోహన్ రావు ఎంపీటీసీ గార్లపాటి రవి ఉప్పల హరిప్రసాద్ రాజేష్ సీతా దేవి ధనం ధనపనేని నాగరాజు శివ ఉప్పాల ఈశ్వరరావు శుద్ధపల్లి గోపి రమణయ్య ఈ కార్యక్రమానికి హాజరై నివాళులు అర్పించారు...
-----------------------
Admin