సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు మరియు రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు ఆదేశాల మేరకు, రాష్ట్ర SC విభాగం అధ్వర్యంలో *"చలో కావలి" కార్యక్రమం లో భాగంగా పోస్టర్ ఆవిష్కరణ శ్రీ సత్య సాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ "మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో కావలి నియోజకవర్గంలో, నిత్యం వైసిపి నాయకులు దళితులపై చేస్తున్నటువంటి దాడులు, హత్యలు, హత్యాయత్నాలు, దమనకాండలకు నిరసనగా మరియు బాధ్యులైన వైసీపీ వారిని శిక్షించాలని, తేదీ:- 10-01-2023 (మంగళవారం10 గంటలకు, ఛలో కావలి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది . ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బడిసం రామాంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షులుపసల శ్రీరాములు, పుట్టపర్తి నియోజకవర్గ ఎస్సి సెల్ అధ్యక్షురాలు యశోద రాయుడు, నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్. గంగాద్రి, జిల్లా బోయ సాధకారక సమితి కన్వీనర్ రామాంజనేయులు, సామకోటి ఆదినారాయణ,పార్లమెంటరీ ఎస్సీ సెల్ కార్యదర్శి చెనరాయుడు, నియోజకవర్గ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు త్రిమూర్తి, పెద్దన్న, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి గంగరాజు, కార్యదర్శులు బు
-----------------------
Admin