సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణం లోని స్వేచ్ఛ ఉమెన్స్ ఆర్గనైజేషన్ లో కొత్తగా చేరిన వారికి ఐడి కార్డులు జారీ ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు సప్పిడి సావిత్రి , వెంకటమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వేచ్ఛ ఉమెన్స్ ఆర్గనైజేషన్ సంస్థ తరఫున ఐడి కార్డులు ప్రధానం చేయబడ్డాయి ఆహ్వానించిన వారు స్వేచ్ఛ ఉమెన్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ అండ్ పౌండర్ భీమపంగు విజయ్ అధ్యక్షురాలు బత్తిని సుగుణ ఉపాధ్యక్షురాలు ఊటుకూరి రాణి మరియు కార్యదర్శి ఉప కార్యదర్శి కోశాధికారులు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మీడియా ప్రతినిధులు అందరూ పాల్గొని ఈ అవకాశాన్ని జయప్రదం చేసినారు. ఉమెన్స్ ఆర్గనైజింగ్ టీం భీమపంగు విజయ ,బత్తిని సుగుణ,ఊటుకూరు రాణి, చిట్టి పోలు పద్మ ,పిట్టల నాగమణి, నన్నవరపు సుహాసిని ,మలక్కాలపల్లి పద్మ, కనుకుంట్ల జానకమ్మ, పిట్టల జ్యోతి ,నందిపాటి ఉమా, రేణుక , బీబులు ,కళ్యాణి తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin