సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక సెంటర్ నందు మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్న ఒక వ్యక్తిని చూసి మొండికుంట గ్రామానికి చెందిన బొజ్జ సంపత్ అనే వ్యక్తి మరో వ్యక్తి రెడ్డిపాలెం గ్రామానికి చెందిన అనిల్ అనే ఇద్దరు యువకులు మతిస్థిమితం లేని వ్యక్తిని దరి చేర్చి నూతన వస్త్రలు తొడిగి తన ఆకలిని తీర్చి, మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ యువకులు చేసిన పనికి, పలువురు వారిని అభినందించారు...
-----------------------
Admin