సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ మరియు, శాసనసభ్యులు, మెచ్చా ,నాగేశ్వరరావు గార్ల, పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించిన మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు... పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించనున్న సందర్భంగా, మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు మరియు బిఆర్ఎస్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా ఆరు జిల్లాల దుర్భిక్షాన్ని పారద్రోలి లక్షలాది ఎకరాలకు సాగునీటిని కోట్లాది ప్రజలకు తాగునీటిని అందించిన ఘనత మన కేసీఆర్ * తెలంగాణ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు కెసిఆర్ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలుస్తారని కొనియాడారు. మరల కేసీఆర్ పాలన వస్తుందని తెలంగాణ భవిష్యత్తు ఇంకా ఎంతో మెరుగుపడుతుందని తెలిపారు....
-----------------------
Admin