సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : చెన్నారావుపేట మండలంలోని పాపయ్య పేట ప్రాథమిక పాఠశాల యందు కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం నిర్వహించడం జరిగినది మన తెలంగాణ భాష యొక్క ప్రాముఖ్యత తెలంగాణ భాష గొప్పతనం విద్యార్థులకు వివరిస్తూ విద్యార్థులు ఇంట బయట మన ప్రాంతీయ భాషను వాడాలి అప్పుడే తెలంగాణ భాష కమ్మదనం అందరికీ అర్థమవుతుంది మన భాషను యాసను మాట్లాడడం మనం కర్తవంగా భావించాలి బడి పలుకుల భాష కాదు మనకు పలుకుబడిన భాష కావాలి అని కాలోజీ నారాయణ రావు అన్న మాటలను విద్యార్థులు గ్రహించాలి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పత్తి నరసింహారెడ్డి అన్నారు ఉపాధ్యాయులు కుమారస్వామి సునీత మరియు బాలు విద్యార్థులు పాల్గొన్నారు...
-----------------------
Admin