సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో వార్త తెలుగు జాతీయ దినపత్రిక కదిరి ఆర్సి ఇంచార్జ్ సాదిక్ వలి ఓడి చెరువు మండల కేంద్రంలో రంజాన్ మాసంలో భాగంగా మంగళవారం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నా తెలుగుదేశం పార్టీ పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి . . ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన ముస్లిం మైనార్టీలకు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఇఫ్తార్ విందు వడ్డించారు. అనంతరం అక్కడ వచ్చిన ముస్లిం సోదరులకు ప్రతి ఒక్కరికి ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పిట్ట ఓబుల్ రెడ్డి. కన్వీనర్ జయ చంద్ర. హిందూపురం పార్లమెంటరీ రైతు మీడియా కోఆర్డినేటర్ డాక్టర్ జాకీర్ అహ్మద్. సత్యసాయి జిల్లా ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి బడిశం రామాంజనేయులు. బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెరిపిటి అంజినప్ప , పుట్టపర్తి మైనార్టీ ప్రధాన కార్యదర్శి పొగాకు షబ్బీర్ , మండల ప్రధాన కార్యదర్శి సుధాకర్. నియోజవర్గ బీసీ సెల్ కార్యదర్శి గంటా శ్రీనివాసులు. టి ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు టైలర్ నిజాం వలి. తెలుగు నియోజకవర్గ అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి. బోయపల్లి శివారెడ్డి.తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ప్రసాద్. సహకార సంఘం మాజీ డైరెక్టర్ ఆరీష్ ఖాన్. మండల మైనార్టీ అధ్యక్షుడు షాను. ,మీసేవ సుధాకర్. సౌదీ నాగరాజు. మస్తానమ్మ .అఖిల. తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin