Monday, 14 September 2026 09:32:54 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శివాని కుటుంబాన్ని పరామర్శించిన హుజూర్ నగర్ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి...

Date : 26 August 2023 09:56 AM Views : 209

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నెరేడుచెర్ల మండలం బక్కయ్యగూడెం గ్రామములో ఇటీవల హుజూర్ నగర్ బి సి గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకుని మరణించిన నెరేడుచెర్ల మండలం బక్కయ్య గూడెం గ్రామానికి చెందిన జీల్లోజు శివాని ఇంటికివెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి తల్లిదండ్రులను ఓదార్చిన్నారు.వారికి ధైర్యాన్ని జెప్పి, ఏ ఆపద వొచ్చిన అండగా ఉంటాను, ఆదుకుంటామని భరోసా కలిపించారు. ప్రభుత్వ పథకాలలో మొదటి విడతాలోనే లబ్ది చేకూర్చేలా అవకాశం కల్పిస్తామని తెలియజేశారు.మరియు విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అసిస్టెంట్ ప్రిన్సిపాల్ మీరాబాయి ని సస్పెండ్ కూడా చేసినట్లు తెలియజేశారు.శానంపూడి సైదిరెడ్డి ప్రభుత్వం నుండి 2 లక్షల చెక్కును తండ్రి వీరయ్య చారి కి అందజేశారు.అలాగే తల్లి ధనలక్ష్మి కి అటెండర్ గా ఉద్యోగవకాశం కల్పిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమములో ఆర్డీవో జగదీశ్ రెడ్డి ఎమ్మార్వో నాగార్జున రెడ్డి గురుకుల పాఠశాల ఆర్ సి ఓ అధికారులు,ప్రజాప్రతినిధులు,నాయకులు, తదితరులు పాల్గొన్నార.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: