సర్కార్ టీవీ న్యూస్ / అల్లూరి సీతారామ రాజు జిల్లా : ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని ఐటిడిఏ ముందు గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ముకునూరు గ్రామం నుంచి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క దీక్షలో పాల్గొనడం జరిగింది వీరికి ఆదివాసి లాయర్ అసోసియేషన్ నుంచి మద్దతుగా సంఘీభావం తెలియజేశారు అలాగే ఆదివాసి సంఘం నాయకులు మాట్లాడుతూ జీవో నెంబర్ 3నీ సాధించేవరకు మా యొక్క నిరసనలు కొనసాగుతాయి అని ఆదివాసి జేఏసీ నాయకులు తెలపడం జరిగింది
-----------------------
Reporter